Wednesday, March 27, 2024

రన్ ఫర్ జీసస్ ర్యాలీలో – ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్

వరంగల్ ఐపీసీ కీర్తినగర్ టీ.సీ.ఏఫ్ వారి ఆద్వర్యంలో వెంకట్రామా జంక్షన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజ‌ర‌య్యారు.. కార్పోరేటర్లు వస్కుల బాబు,గుండేటి నరేంద్రకుమార్,సురేష్ జోషి,బస్వరాజు శిరీష శ్రీమాన్,ఎండి పుర్కాన్,బాలిన సురేష్ ,ఆకుతోట తెజశ్వి శిరీష్,మాజీ కార్పోరేటర్ యెలగం సత్యనారాయణ,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement