Wednesday, April 24, 2024

తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు ఆమోదం..

తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం లభించింది. రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన కేంద్ర జల్‌శక్తిశాఖ సాంకేతిక సలహా మండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆమోదం లభించింది. అలాగే చనకా-కొరాట ఆనకట్టకు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలకు ఆమోదం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement