Tuesday, March 26, 2024

లక్కీడ్రా ద్వారా వైన్స్ షాపుల కేటాయింపు

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మ‌ద్యం షాపుల‌ను లక్కీడ్రా ప‌ద్ద‌తిలో కేటాయించారు. ఈరోజు ఉద‌యం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో మద్యం షాపులను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ లక్కీడ్రా ద్వారా కేటాయించారు. ఎక్సైజ్ అధికారులు డ్రా తీసి లబ్దిదారులను ప్రకటించారు. జిల్లాలో 77 మద్యం షాపుల కోసం 1054 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లాట‌రీ ప‌ద్ద‌తిలో మ‌ద్యం షాపుల ఎంపిక జ‌రుగుతుండ‌డంతో షాపులు ఎవరికి ద‌క్కుతాయోనని ద‌ర‌ఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement