Friday, March 29, 2024

సుకేషిని భరద్వాజ్ కి ధృవీకరణ పత్రం..

బెల్లంపల్లి : పట్టణంలోని 30వ వార్డులో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుకేషిని భరద్వాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.శ్రీనివాస్‌, ఎన్నికల అధికారి, కమీషనర్‌ జంపాల రజితలు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement