Saturday, April 20, 2024

ఉప ఎన్నికల్లో గెలుపుతో టీబీజీకెఎస్‌ సంబరాలు..

మందమర్రి : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భరత్‌ ఘన విజయం సాధించడంతో టీబీజీకెఎస్‌ ఆధ్వర్యంలో సంబంరాలు జరుపుకొని మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీబీజీకెఎస్‌ ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, ఫిట్‌ సెక్రటరి ముల్కల్ల వెంకన్నలు మాట్లాడుతూ అఖండ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ నాయకులు ఒ.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement