Friday, March 29, 2024

కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం

కొమురంభీం జిల్లా బెజ్జూరు మండ‌లంలో పెద్దపులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. సిద్దాపూర్ అడ‌విలో సంచ‌రిస్తున్న పెద్ద‌పులి ఓ ఎద్దును చంపింది. ఇది గ‌మ‌నించిన స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వెంట‌నే ఫారెస్ట్ అధికారుల‌కు స్థానికులు స‌మాచారం అందించారు. అడ‌వీ ప్రాంత స‌మీపంలో నివ‌సించే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement