Wednesday, April 24, 2024

తండ్రిని హతమార్చిన తనయుడు

నిర్మల్ టౌన్ : నిర్మల్ పట్టణంలోని పంజాగుట్టలో సోమవారం అప్పల గణపతి అనే వ్యక్తిని తనయుడు అన్వేష్ అతి కిరాతకంగా ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి కొడవలితో కోసి హత్య చేశాడు. తండ్రీ కొడుకుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్పుకుంటున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement