Thursday, April 25, 2024

కరోనా బాధిత కుటుంబాలకి సరుకుల పంపిణి..

కాసిపేట : మండలం రేగులగూడెం గ్రామంలోని 40 కరోనా పాజిటివ్‌ కుటుంబాలకు మంచిర్యాల సత్యసాయి సేవా సమితి సహాకారంతో కోమటిచేను గ్రామ భజన మండలి వారు 11 రకాల నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ రాంటెంకి శ్రీనివాస్‌, సత్యసాయి భజన మండలి సభ్యులు, వార్డ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement