Thursday, April 25, 2024

Nirmal: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సోన్ మండలం మాదాపూర్ ఎక్స్ రోడ్డులో బైక్ ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement