Friday, April 19, 2024

చెన్నూరులో జాతీయ లోక్ అదాల‌త్‌..

మంచిర్యాల జిల్లా చెన్నూరులో జాతీయ లోక్ అదాలత్ చెన్నూరు కోర్టు ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మం న్యాయమూర్తి సంపత్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఈ మేర‌కు కక్షిదారుల కేసులను కొన్ని ప‌ర‌ష్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, ఆస్తి తగాదాలు, పలు క్రిమినల్ కేసులకు ప‌రిష్కారం చూపించామ‌న్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాంబాబు, న్యాయవాదులు మల్లేశం గౌడ్, రమేష్ చందు, అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement