Friday, March 29, 2024

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల విస్తృత ప్రచారం..

బెల్లంపల్లి : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దపుర మండలం ఇంచార్జి, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ అధ్యక్షతన అభ్యర్థి నోముల భగవత్‌ యాదవ్‌ గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మండల ప్రజలతో జరిగిన సమావేశ సభలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ హలీయమ్మ, రామాంజనేయులు యాదవ్‌, గొర్రెల, కాపరుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి కొమ్మ అశోక్‌ యాదవ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement