Thursday, April 25, 2024

నర్సరీ, ప్రకృతి వనం పనుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని సుంపుటం గ్రామపంచాయితీలో జరుగుతున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. వచ్చే హరితహారం నాటికి మొక్కలు సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఆయన వెంట ఏపిఓ సత్యప్రసాద్‌, ఈసీ మధూకర్‌, సాంకేతిక సహాయకులు రవి, పంచాయితీ కార్యదర్శి సిరాజ్‌, వన సేవక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement