Thursday, April 18, 2024

ఎమ్మెల్యేను కలిసిన రజిత..

బెల్లంపల్లి : మున్సిపాలిటి నూతన కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జంపాల రజిత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement