Wednesday, April 24, 2024

మామిడి గూడెంలో డీఎల్‌పిఓ పర్యటన..

కాసిపేట : మండలం మామిడిగూడెం గ్రామంలో డీఎల్‌పిఓ ఫణీందర్‌ పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యలయలంలోని రికార్డులను తనిఖి చేశారు. డీఎల్‌పిఓ వెంట ఎంపిఓ సప్ధర్‌ అలీ, సర్పంచ్‌ తిరుపతి కార్యదర్శి శ్వేత తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement