తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా పరిధిలోని బీరవెల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. పొలాలకు వెళ్లిన రైతులు పొలాల్లో చిరుత పులులను గమనించారు. పంట పొలాల్లో చిరుతు పులులు సంచరిస్తున్నాయని రైతులు అటవీశాఖాధికారులకు సమాచారమందించారు. చిరుత పులులు అలా పంటపొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement