Friday, April 19, 2024

కార్మికుడికి సన్మానం..

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిలో టబ్‌ రిపేర్‌ ఫిట్టర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎనగందుల సత్యనారాణ అనే కార్మికుడికి నాయకులు, తోటి కార్మికులు శాలువా కప్పి, పూల దండలు వేసి, జ్ఞాపిక అందచేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్సి ఎస్టీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కేంద్ర కమిటి నాయకులు కనుకుల తిరుపతి, టిబిజికెఎస్‌ నాయకులు మైఖెల్‌, కృష్ణ, రమేష్‌ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement