Thursday, April 18, 2024

కల్యాణ లక్ష్మితో పేదింట్లో ఆనందం : విప్ సుమన్

చెన్నూర్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేద యువతుల కొరకు ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేదింట్లో ఆనందాన్ని నిపుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ లోని 369 మంది ఆడపడుచులకు మంజూరీ అయిన రూ.3,69,92,862 విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు సుమన్ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement