Thursday, April 25, 2024

చెన్నూర్ లో అటవీశాఖ అధికారుల నిరసన..

చెన్నూర్ : భద్రాది కొత్తగూడెం జిల్లా బెండాలపాడు అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావును పోడు భూముల వ్యాహరంలో హత్య చేయడాన్ని నిరసిస్తూ బుధవారం చెన్నూరు డివిజన్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నియోకవర్గకేంద్రంలో ప్రధాన వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. విధి నిర్వహలో భాగంగా ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించే అధికారిని కిరతంగ హత్య చేయడం హేయమైన చర్య అని ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement