Thursday, March 28, 2024

ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్‌ కి సన్మానం..

బెల్లంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు సుకేషిని భరద్వాజ్. వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు గెల్లి రాజలింగు, తడక రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement