Sunday, April 14, 2024

డంపింగ్‌ యార్డు పనులు..

బెల్లంపల్లి : మున్సిపాలిటీలో రూ.2కోట్లతో నిర్మించనున్న డంపింగ్‌ యార్డు పనులు చివరి దశలో ఉన్నందున మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌ సందర్శించి డంపింగ్‌ యార్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్‌ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్వచ్చ ఆటోలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టాటా మోటర్స్‌ వారికి ఆదేశాలు జారీ చేసినట్లు కమీషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement