Tuesday, April 16, 2024

విద్యుత్‌షాక్‌తో చిన్నారి మృతి..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ బస్తీలో గుండు రాజు-స్రవంతి దంపతుల పెద్ద కుమార్తె హర్షిత ఇంట్లోని ఇనుప కూలర్‌ను అనుకోకుండా తాకడంతో విద్యుత్‌షాక్‌తో అక్కడే సొమ్మసొల్లి పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించగా మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హర్షిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement