Saturday, April 20, 2024

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై ఇంటింటి ప్రచారం..

బెల్లంపల్లి : నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ప్రతీ ఇంటింటికి వెళ్లి 45 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం పద్మ, ఆశా కార్యకర్తలు శైలజ, రాజమణిలు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement