Wednesday, April 24, 2024

శ్రీరాంపూర్‌లో 32 కరోనా కేసులు..

శ్రీరాంపూర్‌ : ఏరియాలోని నస్పూర్‌ కోవిడ్‌-19 పరీక్షా కేంద్రంలో 122 మందికి పరీక్షలు నిర్వహించిన 32 మందికి పాజిటీవ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 17 మంది ఉద్యోగులకు, 14 మంది ఉద్యోగుల కుటుంబసభ్యులకు, ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగి పాజిటీవ్‌ వచ్చినట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement