Tuesday, April 23, 2024

కరోనాతో వీఆర్‌ఓ మృతి..

బెల్లంపల్లి : మండలంలోని ఆకెనపల్లి గ్రామపంచాయితీలో వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న బండారి శ్రీనివాస్‌ (50) కరోనా వైరస్‌తో మృతి చెందాడు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న అతనికి గత వారం రోజుల క్రితం కరోనా పాజిటీవ్‌ నిర్దారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్‌ మృతి పట్ల రెవెన్యూ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement