Thursday, April 25, 2024

సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు..

బెల్లంపల్లి : పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ రాజును ఆల్‌ ముస్లీం మైనార్టీ వెల్ఫేర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఆల్‌ ముస్లీం మైనార్టీ యూత్‌ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్‌ఖాన్‌, నాయకులు ఎం.డి.అన్వరుద్దిన్‌, అబ్దుల్‌ ఖాదర్‌, ఎం.డి.ముస్తఫా, మోహినోద్దిన్‌, యూత్‌ కమిటీ సభ్యులు రషీద్‌ఖాన్‌, ఫెరోజ్‌ఖాన్‌, నవాజ్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement