Thursday, April 25, 2024

ఎమ్మెల్యేకు మొక్కను అందజేసిన సీఐ..

బెల్లంపల్లి : బెల్లంపల్లి వన్‌టౌన్‌ సీఐగా ముస్కె రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఆయన వెంట రూరల్‌ సీఐ జగదీష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement