Wednesday, April 17, 2024

చెన్నూరులో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ

చెన్నూరులో వేద వర్షిణి చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ‌ యజమాని సురేష్ దాదాపు రూ.కోటికి పైగా మోసం చేసి పరారయ్యాడు. గ‌త కొద్ది రోజులుగా ఆ సంస్థ మూత‌ప‌డి ఉండ‌టంతో అందులో చీట్స్ వేసిన కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో అత‌డు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడ‌నే విష‌యం వెలుగు చూసింది.. కేసు న‌మోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement