Friday, April 26, 2024

ఇద్దరికి కరోనా..

‌బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌లో 5గురికి కరోనా నిర్దారణ పరీక్షలను నిర్వహించగా ఇద్దరికి పాజిటీవ్‌ వచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని కన్నాలబస్తీ, బూడిదగడ్డ బస్తికి చెందిన ఒకొక్కరు చొప్పున ఇద్దరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతీఒక్కరు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement