Thursday, April 25, 2024

గని మెనేజర్‌కు డిమాండ్ల పత్రాలు..

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిపై ఏఐటీయూసీ ఆద్వర్యంలో నాయకులు, కార్మికులు గని మెనేజర్‌ భూశంకరయ్యకు డిమాండ్ల పత్రాన్ని అందచేశారు. సింగరేణిలో ప్రయివేటీకరణను నిలిపివేయాలని, కొత్త గనులను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని, కార్మికుల స్వంత ఇంటి పతకం కింద రెండు గుండల స్థలం కేటాయించాలని తదితర డిమాండ్లను వినతిపత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గని ఫిట్‌ కార్యధర్శి బియ్యాల వెంకటస్వామి, నాయకులు మీనుగు లక్ష్మినారాయణ, రాములు, రాజేందర్‌
నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement