Friday, April 26, 2024

ప్ర‌మాద‌పుటంచున అంద‌వెళ్లి బ్రిడ్జి

కొమురంభీం జిల్లాలోని అందవెళ్లి బ్రిడ్జి ప్రమాదంలో ఉంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఆ బ్రిడ్జి గుండా రాక‌పోక‌లు నిలిపివేశారు. పెద్దవాగు వరద ఉధృతికి బ్రిడ్జి కూడా కుంగిపోయింది. ఏ నిమిషమైనా కూలిపోవచ్చని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేయగా, ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంత కాగజ్‌నగర్‌, దహేగాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement