Thursday, April 25, 2024

తాండూర్ లో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

తాండూర్ : ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు ఆదివాసీల‌ సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివచ్చి ఐబీ కేంద్రంలో నృత్యాలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఆదివాసి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేతలు కురిసింగ బాబురావు, పోలిశెట్టి బాబు, ఎర్రగటి రమేష్ , సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement