Thursday, April 25, 2024

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

బెల్లంపల్లి ఏప్రిల్ 4 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి మండలంలోని గురుజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అనీష్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం మహిళ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్యం మహిళ కార్యక్రమంపై ఆసుపత్రికి వచ్చిన మహిళలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిటి మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement