Friday, April 26, 2024

బ్యాంక్ ఉద్యోగుల స‌మ్మెకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంఘీభావం..

నిర్మల్: ఈ నెల 15, 16 తేదీల‌లో బ్యాంక్ ఉద్యోగులు చేయ‌త‌ల‌పెట్టిన స‌మ్మెకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంఘీభావం ప్ర‌క‌టించారు.. నిర్మ‌ల్ లోని ఆయ‌న నివాసంలో బ్యాంక్ ఉద్యోగ సంఘాల నేత‌లు నేటి ఉద‌యం క‌ల‌సి స‌మ్మెకు మ‌ద్ద‌త్తు ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు.. ఈ నేప‌థ్యంలో స‌మ్మెకు మ‌ద్ద‌త్తు ప్ర‌క‌టించారు.. ఆర్థికవ్యవస్థను పీడిస్తోన్న అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావించడం సరైన చ‌ర్య కాద‌ని వ్యాఖ్యానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement