Tuesday, April 23, 2024

బెల్లంపల్లిలో మండలస్థాయి క్రీడలు

బెల్లంపల్లి : మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తండ్రి కొక్కిరాల రఘుపతి రావు మెమోరియల్‌ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎస్ ఐ సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చాకపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు తొల్కాసు సత్తయ్య, మండల యువజన అధ్యక్షుడు చాంద్‌ పాషా, నాయకులు గజెల్లి రాజ్‌కుమార్‌, అచ్చె శివాజీ వర్మ, భరత్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement