Tuesday, April 23, 2024

Accident: హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద యాక్సిడెంట్ జరిగింది. అటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ట్రాలీ లో ఉన్న 20మందిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బాధితులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.

గాయపడ్డ వారు హుజురాబాద్ మండలం ఇందిరానగర్ వాసులుగా తెలుస్తోంది. కాగా, హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో క్షతగాత్రులను టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement