Thursday, April 25, 2024

ఏసీబీ వలలో ఇబ్రహీం బాగ్ ADE

ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. 30 వేలు లంచం తీసుకుంటూ ఇబ్రహీం బాగ్ ADE చరణ్ సింగ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏడీఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement