Thursday, April 25, 2024

అన్నదాతకు అండగా నేను సైతం అంటున్న ఓ చిన్నారి

ధాన్యం కొనుగోళ్లపై ఓ చిన్నారి నల్ల జెండా ఎత్తిందీ..శుక్రవారం యాసంగి ధాన్యం మొత్తం కొనాలని పోరు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా నిలిచింది స్టేషన్ ఘన్ పూర్ తెరాస మండలపార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్ కుమార్తె అభినయశ్రీ.. దీంతో పలువురు అన్నదాతలు,నాయకులు చిన్నారి పట్ల సంతోషం వ్యక్తం చేసారు.. ఇది జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తానేదార్ పల్లి గ్రామంలో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement