Friday, April 19, 2024

ప్రమాదానికి గురైన స్కూల్ బస్.. ఐదురుగు విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఖమ్మంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైయింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యయి. VVC స్కూల్ బస్ డ్రైవర్ నిలక్ష్యంతో యూ ట్యూటర్న్ చేస్తున్న క్రమంలో ఆక్సిడెంట్ కి గురైంది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement