Friday, April 19, 2024

రాష్ట్రంలో ఫోర్‌జీ మొబైల్‌ నెట్‌వర్క్‌కు దూరంగా 425 గ్రామాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో మొత్తం 425 గ్రామాల్లో ఫోర్‌ జీ మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ కవరేజీ లేదని తేలింది. ఈ రోజు (గురువారం) కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏయే గ్రామాల్లో ఫోర్‌జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజీ లేదన్నది సవివరంగా కేంద్రం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement