Saturday, April 20, 2024

సెల్ ఫోన్ చూడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మాగంటి అరవింద్ 15 సంవత్సరాల బాలుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 12 గంటల వరకు సెల్ ఫోన్ చూస్తుండటంతో తండ్రి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement