Friday, March 29, 2024

భద్రాచలంలో 132కిలోల గంజాయి సీజ్

భద్రాచలంలో 132కిలోల గంజాయిని సీజ్ చేశారు. భద్రాచలంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కార్లలో తరలిస్తున్న 132 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అలాగే గంజాయిని తరలిస్తున్న బీదర్ కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. గత నాలుగు రోజుల క్రితం భద్రాచంలో 450 కిలోల గంజాయిని స్మగ్లర్లు తరలిస్తుండగా పట్టుబడిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement