Friday, April 19, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జాంబియా నుండి జోహాన్స్ బర్గ్ , దోహా నుండి వస్తున్న ఇద్దరు మహిళా ప్యాసింజర్స్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భారీగా హెరాయిన్ ప్యాకెట్లు బయటపడ్డాయి. 78 కోట్లు విలువ చేసే12 కేజీల హేరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు. NDPS యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు..ఇద్దరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement