Friday, March 29, 2024

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి కార్పొరేట‌ర్ల అభినంద‌న‌లు

స్వచ్చ సర్వేక్షన్ -2021 సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డుకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైన నేపథ్యంలో ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి అవార్డు తీసుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ కు 18వ డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేంద్ర రెడ్డి, 20 వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీంలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ, 20వ డివిజన్ తెరాస నాయకులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement