Friday, April 26, 2024

ప్రజాప్రస్థానం: 400 కి.మీ మైలురాయి దాటిన షర్మిల పాదయాత్ర

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పాద‌యాత్ర బుధవారం 400 కిలో మీట‌ర్లు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం మోట‌కొండూరు మండ‌లం చండేప‌ల్లి గ్రామంలో వైయ‌స్ ష‌ర్మిల తన తండ్రి, దివంగత సీఎం వైయ‌స్ రాజశేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి మాట్లాడారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంద‌ని స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement