Tuesday, April 23, 2024

Telangana: యాదాద్రికి ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌ గర్వకారణం.. ట్విట్టర్‌లో కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) యాదాద్రికి ప్లాటినం రేటింగ్‌ ఇవ్వడం గర్వకారణమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సంస్కృతి, పచ్చదనం కలగలిపి యాదాద్రి నిర్మించి సీఎం కేసీఆర్‌ మరో సుస్ధిర విధానాన్ని ఆవిష్కరించారని శుక్రవారం కేటీఆర్‌ ఒక ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement