Friday, April 19, 2024

Breaking: విజయనగరం జిల్లాలో మరో దారుణం.. మహిళా పోలీసుపై అత్యాచారం

విజయనగరం జిల్లాలో మరో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సచివాలయంలో మహిళా పోలీసుపై అత్యాచారం జరిగింది. మహిళా పోలీసుపై ఇంజినీరింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులు శృంగవరపుకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement