Saturday, March 23, 2024

Breaking : మ‌రోసారి భారీ వ‌ర్షాలు..

మ‌రోసారి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నంతో ఎల్లుండి అండ‌మాన్ తీరంలో మ‌రో అల్ప పీడ‌నం ఏర్ప‌డ‌నుంది. ఇప్ప‌టికే చిత్తూరు,నెల్లూరులో ఉద‌యం నుంచి వ‌ర్షం కురుస్తోంది. రాయ‌ల‌సీమ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.మ‌త్స్య‌కారులెవ్వ‌రూ స‌ముద్రంలో వేట‌కి వెళ్ళొద్ద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement