Monday, April 15, 2024

వరద బాధితులందరికీ పరిహారమిస్తాం .. సీఎం జగన్

వరద బాధితులందరికీ పరిహారమిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. చింతూరు మండలం కోయగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులను సీఎం పరామర్శిస్తున్నారు. కోయగూరులో సీఎం మహిళలతో మాట్లాడుతున్నారు. కలెక్టర్ ఇక్కడే 20రోజులు కాపురం పెట్టారన్నారు. గతంలో ఏ కలెక్టర్ ఇలా లేరన్నారు. ప్రతి ఒక్కరికీ సాయమందించారన్నారు. అధికారులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చి పనులు చేయించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement