Thursday, April 25, 2024

154ప‌రుగులు తీసిన కోహ్లీ

ఎట్టకేల‌కు సెంచ‌రీ న‌మోదు చేశాడు టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ.. కాగా ఆ శ‌త‌కాన్ని దాటి 154ప‌రుగులు చేశాడు కోహ్లీ.. కాగా 314 బంతుల‌కి 154ప‌రుగులు తీశాడు విరాట్ కోహ్లీ. ఇన్నాళ్లకు కోహ్లీ జోరు చూపెట్టడంతో నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. ఈ మ్యాచ్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ద‌యిన న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement