Wednesday, April 24, 2024

హైకోర్టులో వ‌న‌మా రాఘ‌వ‌కి చుక్కెదురు – బెయిల్ నిరాక‌ర‌ణ‌

భ‌ద్రాద్రి జిల్లా పాత పాల్వంచ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడుగా ఉన్నాడు వ‌నమా రాఘ‌వ‌. కాగా ఆయ‌న‌కి హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. ఇదే కేసులో మృతుని తల్లి సూర్యవతి, అక్క మాధవిలకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు వనమా రాఘవేంద్ర బెయిల్‌ పై విచారణ ఈనెల 24 న మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది. రాష్ట్రంలో ఈ కేసు సంచలనం సృష్టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement